ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 20న తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. పార్టీ ఏర్పాటుచేయనున్న మూడు బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. చార్మినార్, ఆదిలాబాద్ జిల్లా భైంసా, కామారెడ్డి లో కాంగ్రెస్ బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. రాహుల్ రాకతో ఎన్నికల రణరంగం మరింత వేడెక్కనుంది.
ఈ నెల 20 న తెలంగాణలో రాహుల్
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
తెలంగాణలో విషాదం..నాంపల్లి మాజీ ఎమ్మెల్యే మృతి
MIM పార్టీ సీనియర్ నాయకుడు, నాంపల్లి మాజీ ఎమ్మెల్యే మహ్మద్ విరాసత్...
రియల్ ఎస్టేట్ మోసాలతో జాగ్రత్త : జగపతి బాబు
రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మోసాలు జరుగుతున్నాయని ప్రముఖ నటుడు జగపతి...
చంద్రబాబు గెలిస్తే.. తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపేస్తారు ?
తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నారంటూ సీనియర్ జర్నలిస్టు పాశం...