ఏపీలో 20వేలకు పైగా పోస్టులకు సీఎం గ్రీన్ సిగ్నల్

-

ఎప్పుడెప్పుడా అని  ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఏపీ సీఎం శుభవార్త అందించారు. వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ఆయన నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రూప్- 1,2,3, డీఎస్సీ, పోలీసు శాఖలతో సహా మొత్తం 20,100 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపారు.

ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో నియామకాలను త్వరిత గతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం ప్రకటనతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version