డీజీపీ కార్యాలయానికి గవర్నర్!

-

ఆంధ్రప్రదేశ్లో నూతనంగా నిర్మించిన డీజీపీ కార్యాలయానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయ ఆవరణంలో నిర్వహించే వనం మనం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ రాకతో అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news