రాష్ట్రంలోని న్యాయవాదుల మద్దతు తెరాస పార్టీకే ఉంటుందని పలువురు న్యాయవాదులు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను తెలంగాణ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కలసి న్యాయవాదుల సంక్షేమం కోసం పాటుపడిన కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో జై కొడతామంటూ తమ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లను సీఎం కేసీఆర్ కేటాయించారన్నారు. ప్రతి న్యాయవాది కుటుంబానికి హెల్త్ కార్డ్స్ ఇతర సదుపాయాలను కల్పించిన తెరాస అధినేత కేసీఆర్ కే తమ ఓటు వేస్తామని వెల్లడించారు.
న్యాయవాదుల మద్దతు కేసీఆర్ కే..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఢిల్లీ బాట పట్టిన టీ బీజేపీ ఎంపీలు.. కారణమేంటంటే..?
బీజేపీ ఎంపీలు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి...
Ganesh -
నీట్ యూజీ-2024 రీటెస్ట్…. సగం మంది డుమ్మా
దేశ వ్యాప్తంగా నీట్ యూజీ-2024 పేపర్ లీకేజ్ ప్రకంపనలు రేపుతన్న వేళ.....
Ganesh -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన గురుకుల సంస్థ ఉద్యోగుల జేఏసీ
గురుకుల సంస్థ బదిలీలలో కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే స్పౌజ్...
Ganesh -