ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రతిష్టాత్మక గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు దక్కింది. ఈ అవార్డుని డాక్టర్ స్వామినాథన్ కమిటీ చంద్రబాబుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును కేంద్ర హోంశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్, చంద్రబాబుకు అందజేయనున్నారు. వ్యవసాయ విధానం, రైతులకు ప్రోత్సాహాలు, పరిశోధన, పంటల అభివృద్ధి, నాయకత్వం వంటి అంశాలను కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న సాగునీరు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి అంశాలను కూడా కమిటీ పరిగణలోకి తీసుకుంది. ఈనెల 24న ఢిల్లీలో చంద్రబాబుకు అవార్డు అందజేయనున్నారు
ఏపీ సీఎంకి అరుదైన అవార్డు
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఢిల్లీ బాట పట్టిన టీ బీజేపీ ఎంపీలు.. కారణమేంటంటే..?
బీజేపీ ఎంపీలు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి...
Ganesh -
నీట్ యూజీ-2024 రీటెస్ట్…. సగం మంది డుమ్మా
దేశ వ్యాప్తంగా నీట్ యూజీ-2024 పేపర్ లీకేజ్ ప్రకంపనలు రేపుతన్న వేళ.....
Ganesh -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన గురుకుల సంస్థ ఉద్యోగుల జేఏసీ
గురుకుల సంస్థ బదిలీలలో కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే స్పౌజ్...
Ganesh -