భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

-


హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధిత ఉన్నతాధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితితో పాటు ఇతర జిల్లాల పరిస్థితిని ఆయన సమీక్షించారు. స్థానిక అధికారులు, నేతల సమన్వయంతో సహాయ, పునరామాస కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలు వారి నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news