మాయవతితో పవన్ భేటీ!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ అధినేత మాయావతితో ఆయన భేటీ కానునున్నట్లు సమాచారం. దేశ రాజకీయాలతో పాటు ఇతర అంశాలను చర్చించనున్నట్ల తెలుస్తోంది. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ ఇతర నేతలు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news