రాహుల్ జీ వెల్ కం…ఓవైసీ

-

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆదిలాబాద్, కామారెడ్డి బహిరంగ సభల్లో పాల్గొన్న రాహుల్.. చార్మినార్ దగ్గర జరిగే రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా  ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ రాహుల్ కి స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు…  మా నగరం అందరినీ గౌరవిస్తుంది. మీరు, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాలు ఇక్కడి నుంచి పోటీచేయాల్సిందిగా కోరుతున్నాము. దోస్తులయినా, శత్రువులైనా అందరికీ హైదరాబాద్‌ స్వాగతం పలుకుతుంది’ అంటూ ఓవైసీ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ తో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news