శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 28 కంపార్ట్ మెంట్లలో వేచి ఉండగా.. దాదాపు 20 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి, కాలినడకన భక్తులకు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి కనీసం 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం ఒక్కరోజే 86,711 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 32, 537 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.2.41 కోట్లను భక్తులు హుండీలో కానుకలు చెల్లించారు.

Read more RELATED
Recommended to you

Latest news