సీఎం జగన్ పై కొందరు కుట్ర చేస్తున్నారన్న పోసాని మురళీకృష్ణ…..

-

చదువుకోడానికి ఇచ్చిన ట్యాబ్ లో పిల్లలు చెడు వీడియోలు చూస్తున్నారని కొంత మంది ప్రచారం చేస్తున్నారని పోసాని కృష్ణ మురళి అన్నాడు. రామోజీ రావు పిచ్చి రాతలు రాస్తున్నాడని…. రామోజీ రావును ప్రశ్నిస్తూ ఒకవేళ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఒక పోర్న్ వీడియోస్ చూస్తే అప్పుడు అసెంబ్లీ మొత్తాన్ని రద్దు చేయాలని ప్రశ్నించాడు. ట్యాబులలో ఏది పడితే అది ఓపెన్ చేయడానికి వీలు ఉండదని కొన్నింటికి మాత్రమే పర్మిషన్ ఉంటుందని మిగతా వాటికి లాక్ ఉంటుందని తెలిపాడు.

సికింద్రాబాద్లోని మార్గదర్శిలో నేను అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నప్పుడు రామోజీరావు చాలా నిజాయితీపరుడు అని తాను భావించానని అన్నాడు. పేదల డబ్బుని రామోజీరావు దోచుకుంటున్నాడని పోసాని మురళి కృష్ణ ఆరోపించాడు.మార్గదర్శి లో ఒక్కొక మేనేజర్ నెలకు 10 లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారని విమర్శలు చేశాడు. లక్ష్మీ పార్వతి పై తప్పుడు రాతలు రాసి తన జీవితాన్ని నాశనం చేశాడని అన్నాడు అలాగే ప్రతిపక్షాలకి అండగా ఉంటూ వైఎస్ జగన్ పదవిలో లేకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news