missingతల్లి, కూతుర్లు అదృశ్యమైన ఘటన పెద్ద శంకరంపేటలోని మల్కాపూర్లో చోటు చేసుకుంది. మల్కాపూర్ గ్రామానికి చెందిన ఉప్పు అనిత (32), ఆమె కూతురు సాయమ్మ (14) ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారని, ఇప్పటి వరకు తిరిగి ఇంటికి చేరుకోక పోవడంతో కుటుంబ సభ్యులు వారి బంధువులు, తెలిసిన వారి దగ్గర వెతికినా ఆచూకీ లభించక పోవడంతో భర్త పోలీసులకి ఫిర్యాదు చేశాడని ఎస్ఐ బాల్ రాజ్ తెలిపారు.
మెదక్: తల్లి, కూతురు అదృశ్యం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు రాజస్థాన్...
Ganesh -
ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయము : దగ్గుబాటి పురంధేశ్వరి
కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి...
Ganesh -
రేపు ఉప్పల్ లో మ్యాచ్ … గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ
క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. గురవారం(మే 16) ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా...
Ganesh -