మెదక్: తల్లి, కూతురు అదృశ్యం

-

missingతల్లి, కూతుర్లు అదృశ్యమైన ఘటన పెద్ద శంకరంపేటలోని మల్కాపూర్‌లో చోటు చేసుకుంది. మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఉప్పు అనిత (32), ఆమె కూతురు సాయమ్మ (14) ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారని, ఇప్పటి వరకు తిరిగి ఇంటికి చేరుకోక పోవడంతో కుటుంబ సభ్యులు వారి బంధువులు, తెలిసిన వారి దగ్గర వెతికినా ఆచూకీ లభించక పోవడంతో భర్త పోలీసులకి ఫిర్యాదు చేశాడని ఎస్‌ఐ బాల్ రాజ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news