ఏపీలో అదానీ సంస్థకు 1200 ఎకరాలు…!

-

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లాలో 250 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. దోడియం, వడ్డిరాల గ్రామాల్లో 1200 ఎకరాల భూమిని ఆ సంస్థకు 33 సంవత్సరాలకు లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Adani to set up 250 MW solar energy plant in Kadapa district
Adani to set up 250 MW solar energy plant in Kadapa district

ఐదు సంవత్సరాలకు ఒకసారి 10% లీజు ధర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అటు గుంటూరు నడింపాలెంలో జాతీయ యోగా, నేచురోపతి పరిశోధన సంస్థ ఏర్పాటుకు 12.96 ఎకరాలను ప్రభుత్వం కేంద్రానికి ఉచితంగా కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news