మంగమూరు జాతీయ రహదారిపై ప్రమాదం..!

-

ఈరోజుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. రోడ్డు ప్రమాదాల వలన చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం మంగమూరు జాతీయ రహదారి మీద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి ఈ ప్రమాదం కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. బోగోలు మండలం మంగమూరు జాతీయ రహదారి పై ఓ లారీ ఆగింది. చెన్నై నుంచి కావలి వైపు వస్తోంది ఈ కారు. అయితే ఆగి ఉన్న ఆ లారీని కారు ఢీ కొట్టింది. ఒక్క సారి గా ఆగి ఉన్న లారీ ని కారు ఢీ కొట్టడం తో, కారు లో ఉన్న నలుగురు వ్యక్తులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news