మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై కేసు నమోదు అయింది. తాటిపర్తిలో రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ తరలించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై కేసు చేశారు. లీజు ముగిసినప్పటికీ రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ తరలించారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ తరుణంలోనే… మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సహా ఏడుగురిపై FIR నమోదు కావడం జరిగింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపైని A-4గా చేర్చారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై కేసు నమోదు
తాటిపర్తిలో రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ తరలించారని కేసు
లీజు ముగిసినప్పటికీ రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ తరలించారని ఆరోపణలు
కాకాణి సహా ఏడుగురిపై FIR నమోదు
కాకాణిని A-4గా చేర్చిన పోలీసులు pic.twitter.com/HXm9aaVd0Q
— BIG TV Breaking News (@bigtvtelugu) March 25, 2025