నిమజ్జనానికి వెళ్లి గంగా నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి

-

వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి నదిలో కొట్టుకుపోయిన వ్యక్తికి సంబంధించిన షాకింగ్ వీడియో వైర‌ల్ గా మారింది. హరిద్వార్‌లో వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో గంగా నదిలో అదుపుతప్పి నిఖిల్ గుప్తా (38) పడిపోయాడు. అక్కడ ఉన్నవారు సాయం కోసం అరుస్తుండగానే నీటిలో కొట్టుకుపోయాడు ఆ వ్యక్తి.

A man who went for immersion and got washed away in the Ganges River
A man who went for immersion and got washed away in the Ganges River

ఇక ఈ సమాచారం అందుకొని SDRF సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ త‌రుణంలోనే ఈ సంఘటన వినాయక నిమజ్జన వేడుకలో ప్రజలలో కలకలం రేపింది. అధికారులు ప్రజలను నదీప్రవాహానికి దగ్గరగా వెళ్లకుండా సురక్షితంగా ఉండమని హెచ్చరిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news