నంద్యాలలో వింత ఘటన…ముందుబాబుపైకి ఎక్కిన కొండ చిలువ

-

నంద్యాలలో వింత ఘటన చోటు చేసుకుంది…ముందుబాబుపైకి ఎక్కిన కొండ చిలువ.. రచ్చ రచ్చ చేసింది. నంద్యాలలోని అవుకు (మం) సింగనపల్లె లో మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై ఎక్కింది కొండచిలువ. ఫూల్లుగా తాగి చలనం లేకుండా మత్తు లో ఉన్న లారీ డ్రైవర్ పైకి ఎక్కింది. మత్తులో ఉన్న మందు బాబు పై ఒళ్లంతా అటూ ఇటూ పాకింది కొండచిలువ.

A strange incident in the Nandyala a hill climb on Purudababu

అయినా కూడా అతనికి మత్తు దిగలేదు. ఈ తరుణంలోనే… మందుబాబు పై ఎక్కిన కొండచిలువను గుర్తించి కర్రల సహాయంతో తొలగించారు స్థానికులు. కొండ చిలువ బారినుండి ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు మందుబాబు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version