భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఫుల్గా మద్యం తాగి రహదారికి అడ్డంగా యువతి పడుకుంది. భీమవరం- పాలకొల్లు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జాం జరిగింది. దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది.

అయితే భీమవరంలో మద్యం మత్తుతో యువతి హల్చల్ చేయడంపై వైసీపీ నేతలు… స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనలో మద్యం ఏరులై పారుతోందని… ఈ నేపథ్యంలో మహిళలు కూడా విచ్చలవిడిగా మందు తాగి రోడ్లపై రచ్చ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇకపై దీనిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు.
🚨 Exclusive 🚨
భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్
ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఫుల్గా మద్యం తాగి రహదారికి అడ్డంగా పడుకున్న యువతి
భీమవరం- పాలకొల్లు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జాం
దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే యువతి#AndhraPradesh #APLiquor pic.twitter.com/5CWWZJotxA
— Telugu Feed (@Telugufeedsite) May 28, 2025