మావోల శవాలను నదిలో తీసుకువెళ్తున్న పోలీసులు…!

-

మావోయిస్ట్ ల విషయంలో గత కొన్నాళ్ళుగా సీరియస్ గా ఉన్న చత్తీస్ఘడ్ మహారాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా కూంబింగ్ లు నిర్వహిస్తున్నాయి. నిన్న చత్తీస్ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ జరగగా అందులో నలుగురు మావోలను కాల్చి చంపారు. ఈ సందర్భంగా మావోల శవాలను పోలీసు బలగాలు తెస్తున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. సుక్మాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 4 నక్సల్స్‌ను కాల్చి చంపిన తర్వాత…

తిరిగి వచ్చేటప్పుడు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది నిన్న ఒక నదిని దాటారు. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని పోలీసులు వీడియో తీసి మీడియాకు అందించారు. ఇటీవలి కాలంలో వరుసగా మావోలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వరుసగా కాల్పులు జరగడం. లొంగుబాట్లు బాగా ఇబ్బంది పెడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news