Loshith kalagara
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆనందయ్య మందు వెబ్ సైట్ లు నమ్మొచ్చా…?
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆనందయ్య మందు విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దు అని ఆయన విజ్ఞప్తి చేసారు. నకిలీ వెబ్ సైట్లు క్రియేట్ చేసి కొందరు సొమ్ము చేసుకోవాలని చూడటం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఈ...
Telangana - తెలంగాణ
ఫోన్ లు రికార్డ్ చేస్తూ తెలంగాణా ఎంపీలకు చుక్కలు చూపిస్తున్నాడుగా
తెలంగాణ లో పొలిటికల్ లీడర్లకు , పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు నాగాపూర్ కు చెందిన ఫారీ కాద్రీ. ఫారీ కాద్రీ నేతల ఫోన్ రికార్డింగ్స్ చేస్తూ సోషల్ మీడియా లో పెడుతూ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంపీ అసద్ , అక్బరుద్దీన్ , బండి సంజయ్ , అర్ముర్ ఎమ్మెల్యే జీవన్...
corona
తెలంగాణాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎన్ని…?
దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటుగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో నేడు తెలంగాణా హైకోర్ట్ లో దీనికి సంబంధించి విచారణ జరిగింది. బ్లాక్ ఫంగస్ నియంత్రణ కు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది అని డిహెచ్ కోర్ట్ కి వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 800 కేసులు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శకుని మామా… మోడీకి టైం ఉన్నా నీకు లేదా…?
విద్యార్థులు, తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. పది, ఇంటర్ పరీక్షల రద్దుకు డిమాండ్ చేస్తూ సమావేశం నిర్వహించారు ఆయన. అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి లోకేష్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. పరీక్షలు నిర్వహించాలనే మొండి వైఖరి సరికాదు అని ఆయన మండిపడ్డారు. విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సోమవారం నుంచే ఆనందయ్య మందు… క్లారిటీ…!
కృష్ణపట్నం గోపాలపురంలోని సీవీఆర్ అకాడమీలో మందు తయారీ ప్రారంభించాను అని సోమవారం నుంచి పంపిణీ మొదలెడతాం అని బోనిగి ఆనందయ్య అన్నారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోరిక మేరకు, ముందుగా సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష మందికి మందు పంపిణీ జరుగుతుంది అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసారు. కరోనాతో బాధపడే వారికి,...
Telangana - తెలంగాణ
ఉద్యమకారులే కేసీఆర్ కు అండగా ఉండాలి: ఎంపీ
తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకలు జరిగాయి. జాతీయ జెండా ఆవిష్కరించిన సెక్రటరీ జనరల్ డాక్టర్ కె .కేశవ రావు తర్వాత కీలక వ్యాఖ్యలు చేసారు. లోక్ సభ లో టీ ఆర్ ఎస్ నేత నామా నాగేశ్వర్రావు ,రాజ్య సభ సభ్యుడు కె .ఆర్ .సురేష్ రెడ్డి హాజరు అయ్యారు....
Telangana - తెలంగాణ
ప్రైవేట్ ఆస్పత్రుల మీద పగబట్టారా…?
తెలంగాణాలో ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అవుతుంది. అటు హైకోర్ట్ కూడా ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 6 హాస్పిటల్స్ కు కోవిడ్ ట్రీట్మెంట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు గారూ మీరైనా నా ప్రాణాలు కాపాడండి ప్లీజ్…!
కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఏపీలో విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక బ్లాక్ ఫంగస్ విషయంలో రాష్ట్ర ప్రభుతం సరిగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనం అయింది. చంద్రబాబూ... మీరైనా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మాగంటి బాబు రెండో కుమారుడు మృతి… అసలు హోటల్ లో ఏం జరిగింది…?
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచారు. తాగుడు అలవాటును తప్పించడానికి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ అందిస్తుండగా అక్కడి నుంచి ఆరోగ్యం విషమించింది. మద్యానికి బానిస అయిన రవీంద్ర ను హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు జాయిన్ చేయించారు....
Telangana - తెలంగాణ
టార్గెట్ బంగారం వ్యాపారులే…? ఈడీ ఫాస్ట్ గా అడుగులు
నోట్ల రద్దు సమయంలో అక్రమాలకు పాల్పడ్డ 25 మంది బంగారం వ్యాపారులపై వారి చార్టెడ్ అకౌంటెంట్ పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. రూ.111 కోట్ల రూపాయలతో బంగారాన్ని కొన్నట్లు నకిలీ ఇన్వాయిస్ సృష్టించి 28 కోట్ల రూపాయల ఆదాయాన్ని వ్యాపారులు పొందారని పేర్కొంది. మనీ ల్యాండరింగ్ జరిగిన రూ.130 కోట్ల ఆస్తులను అటాచ్...
About Me
Latest News
ఎడిట్ నోట్: కేటీఆర్ ‘సీఎం’ రోల్!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ మధ్య, బీజేపీ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర...
Sports - స్పోర్ట్స్
కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు జరిగాయి.. ఇదే సాక్ష్యం..!
టీమిండియా కు కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత సారధి రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ గతేడాది...
Telangana - తెలంగాణ
BREAKING : తన వర్గం నుంచి తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పొంగులేటి
ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ కీలక నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా టిఆర్ఎస్...
Telangana - తెలంగాణ
BREAKING : మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం..సంక్షేమ రంగానికే పెద్ద పీట
మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఇవాళ ఉదయం 10:30కి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి...
భారతదేశం
రాష్ట్రాలకు కేంద్రం షాక్.. ఇక రుణాలు ఇచ్చేది లేదు !
రాష్ట్రాలకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఇక రుణాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించే రాష్ట్రాలకు అదనపు రుణాలు ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం...