అజిత్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా..!

-

ప్రస్తుతం అజిత్ ఒక సినిమా పనిలో బిజీగా ఉన్నారు. త్రిష రెజినా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, అర్జున్ విజయ్, అర్జున్ సర్జ కీలక పాత్రలు చేస్తున్నారు యాక్షన్ త్రిల్లర్ జోనర్ లో వస్తున్నా ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాష్కరన్ నిర్మిస్తున్నారు ఈ సినిమాతో పాటగా గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమాని కూడా ప్రకటించారు అజిత్.

అజిత్ ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు ట్రావెలింగ్ కి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా సినిమా నుండి బ్రేక్ తీసుకుని తన ఫ్రెండ్స్ తో కలిసి కొన్ని రోజుల పాటు బైక్ మీద మధ్యప్రదేశ్ వెళ్లారు దారిలో వెళ్లే సమయంలో తను స్నేహితులు కోసం బిర్యానీ వండి పెట్టారు. ఎవరు హెల్ప్ లేకుండా అదే ఒక్కడే బిర్యానీ చేసేసారు మీరు బిర్యాని చేస్తుంటే మాకు కూడా నోరు ఊరుతోందంటూ ఫిదా అయిపోతున్నారు నెటిజన్స్.

 

Read more RELATED
Recommended to you

Latest news