తిరుమలలో కొండచిలువ కలకలం…!

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.  తిరుమలలో కొండచిలువ కలకలం రేపింది. తిరుమలలోని మ్యూజియం సమీపంలోని శృంగేరి మఠం వద్ద భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో అధికారులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. కొండచిలువను స్నేక్ క్యాచర్ మొదటి ఘాట్ రోడ్ లో వదిలేశారు.

A huge python was spotted at the Sringeri Math near the museum

అటు తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకే ఎన్నోసార్లు చిరుత సంచారం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు శ్రీవారి మెట్టు వద్ద చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది టీటీడీ అటవీ అధికారులకు సమాచారాన్ని అందించగా…. వారు భద్రతను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news