ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి బైక్ పైకి టిప్పర్.. దూసుకెల్లింది. ఈ సంఘటన లో వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవేపైన రోడ్డుకు మరోవైపు వెళ్తున్న బైక్ ను అదుపుతప్పి ఢీకొట్టింది టిప్పర్.

ఈ తరుణంలో వాహనదారులు ఎల్లా గౌడ్, రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారు. టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
అదుపుతప్పి బైక్ పైకి దూసుకెళ్లిన టిప్పర్..తీవ్రంగా గాయపడ్డ వాహనదారులు
నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవేపైన రోడ్డుకు మరోవైపు వెళ్తున్న బైక్ ను అదుపుతప్పి ఢీకొట్టిన టిప్పర్, తీవ్రంగా గాయపడ్డ వాహనదారులు ఎల్లా గౌడ్, రెహమాన్
టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించి… pic.twitter.com/9CHsE53inM
— Telugu Scribe (@TeluguScribe) June 2, 2025