తిరుమల భక్తులకు అలర్ట్‌..దర్శనానికి ఎంత సమయం అంటే ?

-

 

 

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు.

Tirumala Srivari Darshan

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 20 గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నియూ నిండిపోయాయి. నిన్న 65, 416 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 36, 128 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 3. 51 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

తిరుమల…వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 20 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65416 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 36128 మంది భక్తులు

హుండి ఆదాయం 3.51 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news