తిరుమల భక్తులకు అలర్ట్..3 రోజులు పాటు ఆ సేవలు రద్దు

-

తిరుమల భక్తులకు అలర్ట్.. 3 రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. తిరుమలలో భక్తలు రద్దు కొనసాగుతున్న నేపథ్యంలోనే…. ఇవాళ పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఉరేగునున్నాడు శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.

Alert to Tirumala devotee Services canceled in the temple for three days

ఈ నేపథ్యంలోనే… ఇవాళ శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవ రద్దు కానుంది. అటు రేపటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ఉంటాయి. ఈ తరుణంలోనే తిరుమల శ్రీవారి సన్నిధిలో మూడు రోజులు పాటు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news