BREAKING: కర్నూలులో దారుణం..టీడీపీ మాజీ సర్పంచ్‌ హత్య !

-

BREAKING: కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ మాజీ సర్పంచ్‌ హత్య జరిగింది. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ (మం) హోసూరులో టిడిపి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు (48) దారుణ హత్య కు గురయ్యాడు.

Former Sarpanch of TDP Srinivasulu brutally mdered in Kurnool Pattikonda Hosur

టిడిపి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు (48) బహిర భూమికి వెళ్ళినప్పుడు కళ్ళలో కారం కొట్టి చంపేశారు గుర్తు తెలియని దండగులు. ప్రస్తుతం టీడీపీ లో కొనసాగుతున్నారు శ్రీనివాసులు. అయితే.. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు రాజకీయ కారణాలా, వ్యక్తిగత కారణాలా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. టిడిపి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు (48) సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news