BJPలో చేరనున్న అమలాపురం ఎంపీ చింతా అనురాధ కుటుంబం ?

-

అమలాపురం ఎంపీ చింతా అనురాధ కుటుంబం BJPలో చేరనుందని సమాచారం అందుతోంది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ భర్త రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి టిఎస్ఎన్ మూర్తి బిజెపిలో చేరనున్నారట. పి గన్నవరం అసెంబ్లీ బిజెపి టికెట్ ఆశిస్తున్నారట మూర్తి.

Amalapuram MP Chinta Anuradha’s family to join BJP

టికెట్ ఇస్తే బిజెపిలో చేరుతానంటున్నారట మూర్తి. ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారట మూర్తి. వైసీపీలో అమలాపురం ఎంపీ, ఈ గన్నవరం అసెంబ్లీ టికెట్లను ఆశించి భంగపడ్డారు మూర్తి. వైసీపీలో టికెట్ దొరకలేదని బిజెపి వైపు చూస్తున్నారట. మరి బీజేపీ టికెట్‌ ఇస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news