గూడెం మధుసూదన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

-

Gudem Madhusudan Reddy remanded for 14 days: పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు..కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇల్లిగల్ మైనింగ్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఈ నెల 15న పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పటాన్ చెరు పోలీసులు.

Gudem Madhusudan Reddy remanded for 14 days

ఈ తరుణంలోనే.. మధుసూదన్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది జిల్లా కోర్టు. నేటి నుంచి మూడ్రోజుల పాటు కస్టడీలో ఉండనున్నారు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి. సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ ని రికార్డు చేయనున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news