పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..జీతాలు పెంపు

-

గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..చెప్పింది. నెలకు రూ.5 వేలు చొప్పున పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చే అందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు లబ్ది చేకూరనుంది. 2024 మే నుంచి నవంబర్ వరకు (7 నెలలు) విడుదల కానున్నాయి.

AP government gives good news to pastors on Good Friday
AP government gives good news to pastors on Good Friday

నారా లోకేశ్ యువగళం హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో హర్షం వ్యక్తం చేస్తున్నారు పాస్టర్లు.

  • గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..
  • నెలకు రూ.5 వేలు చొప్పున పాస్టర్లకు గౌరవ వేతనం
  • 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు లబ్ది
  • 2024 మే నుంచి నవంబర్ వరకు (7 నెలలు) విడుదల
  • నారా లోకేశ్ యువగళం హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం

Read more RELATED
Recommended to you

Latest news