ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ కు మ‌ళ్లీ అస్వ‌స్థ‌త

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రి చంద‌న్ మ‌ళ్లీ అస్వ‌స్థ‌త గురి అయ్యాడు. దీంతో బిశ్వ భూష‌ణ్ హ‌రి చంద‌న్ ను విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ కు త‌ర‌లించారు. ఆయ‌న్ను హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆస్ప్ర‌త్రి లో చేర్చారు. కాగ ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రి చంద‌న్ కు కొద్ది రోజుల క్రిత మే క‌రోనా వైర‌స్ సోకింది.

దీంతో ఆయ‌న హైద‌రాబాద్ లో ని ఏఐజీ ఆస్ప‌త్రి లో నే చికిత్స తీసుకున్నాడు. ఆయ‌న తో పాటు ఆయ‌న భార్య కు కరోనా వైర‌స్ సోకింది. అయితే ఇటీవ‌లే ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రి చంద‌న క‌రోనా నుంచి కోలుకుని హైద‌రాబాద లోని ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. అంతే కాకుండా రాజ్ భ‌వ‌న్ కు కూడా చేరుకున్నారు. అయితే తాజా గా ఆయ‌న అస్వ‌స్థ‌త కు గురి అయ్యాడు. కాగ ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రి చంద‌న్ పోస్ట్ కొవిడ్ స‌మ‌స్య తో బాధ ప‌డుతున్నారని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news