AP group-2 preliminary exam: నేడు ఏపీలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష

-

ఏపీలోని నిరుద్యోగులకు బిగ్ అలెర్ట్. నేడు ఏపీలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. నేడు ఏపీలో జరిగే గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష…. ఉదయం 10.30 నుంచి మధ్యా్హ్నం 1 గంట వరకు ఉంటుంది. అలాగే గ్రూప్‌-2 పరీక్షకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు.

నేడు ఏపీలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష

ఏపీ వ్యాప్తంగా 899 పోస్టులకు గ్రూప్‌-2 పరీక్ష పెడుతున్నారు. గ్రూప్‌-2 కోసం ఏపీ వ్యాప్తంగా 1,327 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు పోలీసులు. గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష అవాంతరాలు లేకుండా చూసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news