బ్రేకింగ్: టీడీపీ నేత దారుణ హత్య

-

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాయదుర్గం మండలం మెచ్చిరిలో టీడీపీ నేత గొల్ల ఆదెప్ప(50)ను గుర్తు తెలియని దుండగులు హతమర్చారు. కర్ణాటక వెళ్లి తిరిగి వస్తుండగా ఆదెప్పను కిరాతకంగా చంపేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Tension in Mantralayam Both factions of TDP have kicked each other

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా…వరుసగా హత్య కేసులో నమోదు అవుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంఘటనలు మరింత పెరిగాయి. వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు… ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.ఇందులో భాగంగానే… ఈ అనంతపూర్ జిల్లాలో… దారుణమైన సంఘటన జరిగినట్లు చెబుతున్నారు స్థానికులు. ఇంకా అనంతపూర్ జిల్లాలో టిడిపి నేత గొల్ల ఆదెప్పను చంపిన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version