ఏపీలో దారుణం.. భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త వేధింపులతో విసుగు చెందిన రెండో భార్య ఏకంగా మర్మాంగం పై దాడి చేసింది. ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లితే.. బీహార్ కి చెందిన విజయ్ యాదవ్ గత కొద్ది రోజుల నుంచి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో ఓ పశువుల డైరీలో పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

అదే డైరీలో పని చేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గతంలోనే విజయ్ కి వివాహహం జరగడం తెలిసిందే. మొదటి భార్యను బీహార్ లోనే ఉంచాడు. ఓ మహిళాతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. రాత్రి విజయ్-సీతల మధ్య వివాదం తలెత్తింది. దీంతో సహనం కోల్పోయింది. కత్తితో భర్త పై దాడి చేసింది. ఈ దాడిలో భర్త మార్మాంగాన్ని కోసేసింది సీత. గాయపడినటువంటి భర్తను వదిలేసి పరార్ అయింది. పరారీలో ఉన్న భార్య సీతక్కను పట్టకునేందులు పోలీసులు గాలింపులు చేపట్టారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version