సీఎం జగన్‌ పై దాడి..పోలీస్‌ శాఖ సంచలన నిర్ణయం

-

సీఎం జగన్‌ పై దాడి నేపథ్యంలో..పోలీస్‌ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. ఇవాళ గుడివాడలో జరగాల్సిన ‘మేమంతా సిద్ధం’ సభ రేపటికి వాయిదా పడింది.

Attack on CM Jagan Sensational decision of police department

తన అయిన గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ జగన్‌కు వైద్యులు సూచనలు చేశారు. ఈ దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇక అటు రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version