అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట..ఆ డబ్బులు జమ !

-

Relief for Agrigold victims:  అగ్రిగోల్డ్ బాధితులకు అదిరిపోయే శుభవార్త అందింది. అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లను తిరిగి చెల్లిస్తుంది ఈడి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఒడిస్సా రాష్ట్రాల్లో ఉన్న బాధితులకు డిపాజిట్లను తిరిగి చెల్లిస్తుంది.

agri gold
agri gold

19 లక్షల మంది… అగ్రిగోల్డ్ ద్వారా అమోసపోయారని వివరించింది. వాళ్లందరికీ డబ్బులు వేస్తున్నట్లు వెల్లడించింది. అగ్రిగోల్డ్ స్కామ్ లో ఇప్పటికే 33 మంది పై చార్జిషీట్ కూడా దాఖలు అయింది. అయితే అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు చెల్లిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news