రెండు, మూడు రోజుల్లో రైతులకు రైతు భరోసా !

-

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి సీతక్క. రెండు మూడు రోజుల్లో రైతులకు రైతు భరోసా డబ్బులిస్తామని తెలిపారు మంత్రి సీతక్క. వారంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఉంటుందని కూడా పేర్కొన్నారు మంత్రి సీతక్క.

telangana rythu bharosa
telangana rythu bharosa with in two or three days

ఆ తర్వాత సీతక్క మాట మార్చింది. మొదటగా తాజాగా జరిగిన మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల అంతర్గత సమావేశంలో వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పారు సీతక్క. అయితే ఆమె వ్యాఖ్యలు వైరల్ కావడంతో యూ టర్న్ తీసుకున్నారు సీతక్క. వారం పది రోజుల్లో పంచాయతీ ఎన్నికలపై ఒక క్లారిటీ వస్తుంది అని మాత్రమే మంత్రి చెప్పారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని వివరణ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news