జగనన్న విద్యా కానుకపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం

-

ఏపీ నూతన సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ పథకం పేరును మార్చేశారు. జగనన్న విద్యా కానుక పేరును మారుస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగనన్న విద్యా కానుక బదులుగా.. విద్యార్థి (స్టూడెంట్) కిట్టుగా మార్పు చేశారు.

Chandrababu Sarkar’s sensational decision on Jagananna Vidya Kanuka

ఇక విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలపై ఉండే కవర్లలోనూ జగన్ ఫోటోలను తొలగించారు. ఏపీ ప్రభుత్వ రాజముద్రతో కవర్లు రూపొందించారు.

Read more RELATED
Recommended to you

Latest news