ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి చంద్రబాబు షాక్..ఇక వారికి కోతనే?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేదలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పెన్షన్ల ఏరువేతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మెరుపు తాజాగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజారపు అచ్చం నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా… గురువారం రోజున ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చాలా మందికి పెన్షన్ అందజేశారు కింజారపు అచ్చం నాయుడు.

Chandrababu’s shock for pensioners in AP

అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీలో ఉన్న బోగస్ పింఛన్ల ఆయుర్వేద కార్యక్రమం చేపడతామని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తామని… వెల్లడించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారి అందరిని ఏరి పారేస్తామని హెచ్చరించారు.

అంతేకాకుండా ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చం నాయుడు ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ఇండిపెండెన్స్ డే సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని మంత్ర కింజారపు అచ్చం నాయుడు తెలపడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news