BIG BREAKING : దసరా సెలవుల్లో మార్పులు

-

 

BIG BREAKING : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవులలో కీలక మార్కులు చోటుచేసుకున్నాయి. దసరా సెలవులను మార్పు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో విజయదశమి సెలవులను మార్చివేసింది. మొదట ఈ నెల 23వ తేదీన అంటే సోమవారం రోజున అధికారిక సెలవు దినంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

కానీ ఆ నిర్ణయాన్ని పూర్తిగా మార్చేసింది. తాజాగా 23 మరియు 24వ తేదీ అంటే సోమవారం మరియు మంగళవారం రెండు రోజులపాటు సెలవు ప్రకటిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ రెండు రోజులపాటు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. ఏపీలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో అక్టోబర్‌ 14 నుంచి దసరా సెలవులు ప్రారంభం అయ్యాయి. ఈనెల 24వ తేదీ వరకు ఈ దసరా హాలిడేస్ కొనసాగనున్నాయి. స్కూలు తిరిగి ఈనెల 25వ తేదీన తెచ్చుకుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news