BREAKING : విజయవాడ ఇంద్రకీలాద్రిపై విరిగి పడ్డ కొండ చరియలు

-

BREAKING : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగి పడ్డాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విరిగి పడిపోతూన్నాయి కొండ చరియలు. భక్తుల రద్దీ లేకపోవడం రాత్రీ సమయంలో విరిగి పడటంతో పెను ప్రమాదం తప్పింది.

అయితే.. కొండ చర్యలు వీరిగి పడడంతో ఘాట్ రోడ్ రాత్రికి రాత్రే మూసివేశారు అధికారులు. భక్తులకు కనకదుర్గ నగర్ లోని లిఫ్ట్ మార్గం ద్వారా దర్శన సౌకర్యం కల్పిస్తున్నారు అధికారులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news