VRA లకు జగన్ ప్రభుత్వం శుభవార్త…డీఏ పెంచుతూ నిర్ణయం

-

రక్ష బంధన్‌ పండుగ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పని చేస్తున్న VRA లకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. VRA లకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పని చేస్తున్న VRA లకు 500 రూపాయలు డీఏ మాంజురు చేసింది సీఎం జగన్.

గత ప్రభుత్వం 300 రూపాయల డీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే…గత ప్రభుత్వం 300 రూపాయల డీఏ రద్దు చేయగా…ఆ డీఏ పునరుద్ధరణకు విఙప్తి చేసారు వీఆర్ఏలు. అయితే.. వీఆర్‌ఏ ల అభ్యర్థనల పై స్పందించిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వారికి శుభవార్త చెప్పారు. 300 రూపాయల డీఏను పునరుద్ధరించటమే కాకుండా 500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news