ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన.. టెన్త్, ఇంటర్‌ స్టేట్‌ లెవల్‌ టాపర్స్‌ కు సత్కారం

-

ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొననున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహ న్ రెడ్డి. ఇవాళ ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. టెన్త్, ఇంటర్‌ స్టేట్‌ లెవల్‌ టాపర్స్‌ని సత్కరించనున్న సీఎం జగన్.. ఇవాళ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version