BREAKING: ఏపీలో మూడు రోజులు వైన్స్ బంద్ !

-

ఏపీ మందుబాబులకు అలర్ట్‌. ఏపీలో మూడు రోజులు వైన్స్ బంద్ కానున్నాయి. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరగకుండా జూన్ 3,4,5 తేదీల్లో వైన్ షాపులు బంద్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏపీలో మూడు రోజులు వైన్స్ బంద్ కానున్నాయి.

DGP Harish Kumar Gupta has ordered closure of wine shops on June 3, 4 and 5

నిబంధనలు కాదని జూన్ 3,4,5 తేదీల్లో వైన్ షాపులు బంద్‌ చేయకపోతే… కఠిన శిక్షలు ఉంటాయని కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో సమస్యత్మాకమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది…కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయండం జరుగుతుందన్నారు. ప్రజలందరూ సహకరించాలి…ఇతర జిల్లాల నుంచి ఎవరు రాకూడదన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు.ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలను పోలీసుల పర్మిషన్‌ లేకుండా ఎవరికి ఇవ్వకూడదని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news