BREAKING: తుంగభద్ర ప్రాజెక్టుకు డీకే శివకుమార్‌, ఏపీ ఎమ్మెల్యేలు

-

DK Shivakumar, AP MLAs for Tungabhadra project: తుంగభద్ర ప్రాజెక్టుకు పరుగులు పెడుతున్నారు నేతలు. తుంగభద్ర డ్యాం పరిశీలించేందుకు కాసేపటి క్రితమే…కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివ కుమార్‌ వెళ్లారు. తుంగభద్ర డ్యాం కు కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివ కుమార్‌ చేరుకోగానే… ఏపీ ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, బుసినే విరుపాక్షీ కూడా చేరుకున్నారు.

DK Shivakumar, AP MLAs for Tungabhadra project

ఈ సందర్భంగా 19వ గేటు కొట్టుకుపోవడం పై తుంగభద్ర బోర్డు అధికారులతో విచారిస్తున్నారు నేతలు. రైతులకు నష్టం కలగకుండా త్వరగా 19వ గేటు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివ కుమార్‌, ఏపీ ఎమ్మెల్యేలు.

Read more RELATED
Recommended to you

Latest news