ఏపీలో ఆగ‌ని ఏనుగుల దాడులు…4 గురు మృతి

-

ఏపీలో ఏనుగుల దాడులు ఆగడం లేదు. రోజ రోజుకు ఏనుగులు విజృంభిస్తున్నాయి. ఏపీలో ఏనుగుల దాడుల నేపథ్యంలో ఇప్పటి వరకు ఏకంగా 4 గురు మృతి చెందారు. తాజాగా ఏపీలోని పార్వతీపురం మండలం పెద్దబొండపల్లిలో దేవాబత్తుల యాకోబును ఏనుగుల గుంపు చంపేసాయి.

Elephants destroys in ap

పొలం ప‌నులు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా ఏనుగులు దాడి చేశాయి. ఇటీవ‌లి కాలంలో ఏనుగుల దాడిలో యాకోబు స‌హా న‌లుగురు మృతి చెందారు. ఇక ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు పార్వతీపురం రూరల్ ఎస్సై సంతోష్‌కుమార్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version