కొత్తగా పెళ్లైన వారికి చంద్రబాబు సర్కార్‌ అదిరిపోయే శుభవార్త !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పెన్షన్ పెంచిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రేషన్ కార్డుల పైన పడింది. తాజాగా కొత్తగా పెళ్లయిన వారికి… అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.

Good news for the newly married people of Chandrababu Sarkar

ఏపీలో త్వరలోనే కొత్త రేషన్ కార్డులు… ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త దంపతులకు.. రేషన్ కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డుల కోసం పలుకులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట. కాగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.50 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయట. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తే మరో… 20 నుంచి 30 లక్షల వరకు పెరిగే ఛాన్స్ ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news