ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. NCC క్యాడెట్లకు గ్రేస్ మార్కులు…!

-

 

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. NCC క్యాడెట్లకు కోర్సుల్లో ప్రవేశాలకు 15% వరకు గ్రేస్ మార్కులు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు కోర్సులలో ఎన్సిసి విభాగానికి ఒక శాతం సీట్లు ఉండగా వాటిని పొందినందుకు ఈ గ్రేస్ మార్కులు ఇవ్వబోతున్నారు.

Grace marks for NCC cadets
Grace marks for NCC cadets

సాంకేతిక విద్య, పశు సంవర్ధక శాఖ, వ్యవసాయ డెయిరీ సంబంధిత కోర్సుల్లో ఈ గ్రేస్ మార్కుల విధానం అమలుకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. కాగా ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 21న కాలేజీలు బంద్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం నిర్ణయించింది. డ్యూయల్ మేజర్ డిగ్రీ అమలు చేయాలనే డిమాండ్ తో పాటు సమస్యల పరిష్కారంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news