తిరుమలలో ఫుల్‌ రష్‌..దర్శనానికి ఒక్క రోజు సమయం !

-

 

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో అన్నీ కంపార్ట్మెంట్లు ఫుల్ అయ్యాయి. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. దీంతో టోకేన్ లేని తిరుమల శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 80744 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 35726 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 3.67 కోట్లుగా నమోదు అయింది.

Heavy pilgrim rush at Tirumala, waiting time for darshan crosses 18 hours

తిరుమల…వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80744 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 35726 మంది భక్తులు

హుండి ఆదాయం 3.67 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version