కేంద్రం శుభవార్త.. గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల

-

ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల చేసింది కేంద్ర సర్కార్‌. తూర్పుగోదావరి జిల్లాకు రూ.100 కోట్ల నిధులు కేటాయింపులు జరిగాయి. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయింపు జరిగాయి.

In celebration of 2027 Godavari Pushkaras, the central government has allocated these funds to East Godavari district as part of Akhanda Godavari project.

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాజమండ్రి నగరాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ఈ నిధులు వినియోగించనున్నారు. ఈ దిశగా టూరిజం శాఖ అధికారులు పనులు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version