‘జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమం షెడ్యూల్ పొడిగింపు

-

వైసీపీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమం షెడ్యూల్ పొడిగించింది. ఈ నెల 29 వరకు షెడ్యూల్ ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది వైసీపీ పార్టీ. ఈ మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సమాచారం పంపింది వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం.

ఇక ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న అపూర్వ స్పందన, ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరుతో షెడ్యూల్ ని పెంచింది వైసీపీ పార్టీ అధిష్టానం. మొదటి నిర్ణయం ప్రకారం 20 వరకే కార్యక్రమం పూర్తి కావాల్సింది. కానీ.. ప్రజల స్పందనతో మరో 9 రోజులు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ‘జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమం షెడ్యూల్ పొడిగించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news