‘బలంగా కలబడదాం’.. ఐర్లాండ్ నుంచి పవన్‌ కళ్యాణ్‌కు అభిమాని లేఖ

-

Janasena President Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఐర్లాండ్ నుంచి ఓ అభిమాని పంపిన లేఖపై Xలో భావోద్వేగ పోస్ట్ చేశారు. ‘ఉత్తరం చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కన్నీరు తెప్పించావు, కార్యోన్ముఖుడిని చేసావు’ అని పేర్కొంటూ ఆ లేఖను షేర్ చేశారు.

Janasena President Pawan Kalyan Emotional Reply to Ireland Fan Letter

‘సరికొత్త గెరిల్లా వార్ ఫేర్ ని మొదలు పెట్టకపోతావా? కనీసం మన రాష్ట్రాన్ని అయినా మార్చలేకపోతావా? 2024లో బలంగా కలబడదాం….’ అంటూ ఆ అభిమాని లేఖలో పేర్కొన్నారు. ఇక నేడు ముద్రగడ పద్మనాభంతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశము కానున్నారు. ఇటీవల జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ భార్య స్వర్గస్తులయ్యారు. కందుల దుర్గేష్ ను పరామర్శించడానికి రాజమండ్రి రానున్నారు ఇరువురు నేతలు. ఆ పరామర్శ కంటే ముందే నాదెండ్ల మనోహర్, ముద్రగడ భేటీకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news